ఐపీఎల్ 2020 ఆక్షన్ : 200కోట్లు,332ఆటగాళ్లు , 73బెర్తులు ..
ఐపీఎల్ 2020 ఆక్షన్ : 200కోట్లు,332ఆటగాళ్లు , 73బెర్తులు .. పొట్టి క్రికెట్ లీగ్.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరుగనున్న వేలానికి రంగం సిద్దమైంది. ఈరోజు కోల్ కత్తా లో మధ్యాహ్నం 2:30 గంటలనుండి ఈ వేలం పక్రియ జరుగనుంది. ఎనిమిది జట్లలో మొత్తం 73 బెర్తుల కోసం ఈ వేలంను నిర్వహించనున్నారు. మొత్తం 332 మంది ఆటగాళ్…
<no title> రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా...
రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా... తాజాగా ఆంధ్రాలో రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే కదా. కేంద్రలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, రైతులకు ఎలాంటి నాణ్యత మైన విత్తనాలు పంచాలి అని సీఎం జగన్ అధికారులకు తెలియచేయడం జరిగింది. ఇంకా విత్తనా…
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. శ్రీకాకుళంలో వామపక్షాలు-ముస్లింల నిరసన
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. శ్రీకాకుళంలో వామపక్షాలు-ముస్లింల నిరసన శ్రీకాకుళం  : మత విభజనతో కూడిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు.. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీలో వామపక్ష నాయకులు, ముస్లిం లు కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ స…
ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు రామ రావణ రాజ్యం కాదట..!
ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు రామ రావణ రాజ్యం కాదట..! బాహుబలి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందుతుండగా, ఇందుల…
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ సాక్షి, హైదరాబాద్‌ :  దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు…
రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా...
రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు విషయంలో జగన్ సూచనలు ఇలా... తాజాగా ఆంధ్రాలో రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే కదా. కేంద్రలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, రైతులకు ఎలాంటి నాణ్యత మైన విత్తనాలు పంచాలి అని సీఎం జగన్ అధికారులకు తెలియచేయడం జరిగింది. ఇంకా విత్తనా…